Thursday, April 24, 2025

నేడు మోడీ నివాసంలో కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం తొలి సమావేశం నేడు(సోమవారం) జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని 7 లోక్‌ కల్యాణ్ మార్గ్ లో ఉన్న మోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలి మంత్రివర్గ జరగనున్న సమావేశంపై ఆసక్తి నెలకొంది.ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

కాగా, నిన్న రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో మోడీతోపాటు 70మంది కేంద్రమంత్రులు ప్రమాణ చేశారు. కేబినెట్ లోకి 30మందిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News