Sunday, February 23, 2025

ఉప ముఖ్యమంత్రిపై మూడు కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి సోనియా గాంధీ కారణమంటూ నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేత మల్లు రవి పోలీసులకు బంజారాహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News