Sunday, February 23, 2025

నటుడు రాజ్ తరుణ్ పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

నటుడు రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నార్సంగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనని లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని మోసం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ప్రేమించి మోసం చేశాడని,తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది .యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నటుడు రాజ్ తరణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News