Thursday, September 19, 2024

పార్లమెంటుపై దాడి ఘటనలో అమరులకు ప్రముఖుల నివాళి

- Advertisement -
- Advertisement -

Celebrity tribute martyrs in attack on Parliament

న్యూఢిల్లీ: భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల జరిపిన దాడిలో ముష్కరులను ఎదురించి ప్రాణాలు ఆర్పించిన అమరవీరులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. వీర జవాన్ల అత్యున్నత తాగానికి దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని రాష్ట్రపతి కొనియాడారు. 2001 డిసెంబర్ 13న  ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటుపై తీవ్రవాదులు దాడి చేశారు. ముష్కరులను అంతమొందించి భారత జవాన్లు తమ ప్రాణాలను త్యాగం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News