Sunday, April 27, 2025

రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్…

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. బుధవారం నడుచుకుంటూ వెళుతున్న ప్రియాంక అనే మహిళ మెడలో నుండి రెండు తులాల చైన్ ను దొంగలు ఎత్తుకెళ్లారు.

రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లిలో స్కూల్ నుండి పిల్లలను తీసుకొస్తుండగా ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News