Sunday, February 23, 2025

మంత్రి కొండా సురేఖను కలిసిన చైర్మన్ జంగా రాఘవ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ గా నియమితులైన జంగా రాఘవ రెడ్డి అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ జంగా రాఘవ రెడ్డిని అభినందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News