Wednesday, March 12, 2025

హైకోర్టు, ఎసిబి కోర్టుల్లో నేడు బాబు కేసుల విచారణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎసిబి కోర్టులో మరో మూడు పిటిషన్‌లపైనా చంద్రబాబు నాయుడు విచారణ ఎదుర్కొనున్నారు. హైకోర్టు, విజయవాడ ఎసిబి కోర్టుల్లో నేడు బాబు కేసుల విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నారు. చంద్రబాబు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో హైకోర్టులో విచారణ చేయనున్నారు.

Also Read: విమానం గాల్లో… బాత్రూమ్ లో శృంగారం…. వీడియో వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News