Sunday, September 8, 2024

చంద్రబాబు నాయుడు అనే నేను

- Advertisement -
- Advertisement -

అమరావతి: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు చేత గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్  ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు తరువాత పవన్ కల్యాణ్, నారా లోకేష్, అచ్చెనాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు, మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, రామ్ చరణ్, నితిన్ గడ్కరీ, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళసై, ఎంపీ పురందేశ్వరి, ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే బాలకృష్ణ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బాలకృష్ణ సతీమణి వసుంధర, నిర్మాత ఆది శేషగిరిరావు, దర్శకుడు క్రిష్‌, నటుడు నిఖిల్‌, సినీ నటుడు చైతన్య కృష్ణ, నందమూరి సుహాసిని, నటుడు నారా రోహిత్‌, సినీ నటుడు శివాజీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News