Thursday, April 24, 2025

ఎపి సిఎం జగన్ కు చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎపి సిఎం జగన్ కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. నెల్లూరు జిల్లాలో చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు కట్టిన టిడ్కో ఇళ్ల సముదాయం దగ్గర చంద్రబాబు సెల్ఫీ దిగి ,సిఎం జగన్ కు ఇవే మాహాయంలో పేదలకు కట్టిన ఇళ్లు అంటూ ట్వీట్ చేశారు.

ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు కట్టిన లక్షల ఇళ్లకు సజీవ సాక్షాలు. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్లిన ఇళ్లెన్ని ? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా ? అంటూ సెల్ఫీ ఫోటోతో సిఎం జగన్ కు ట్యాగ్ చేస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News