Sunday, April 20, 2025

ఏసిబి వలలో ఏఈ

- Advertisement -
- Advertisement -

నీటిపారుదల శాఖకు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ అవినీతి నిరోధకశాఖకు దొరికిపోయారు. చెన్నూరు ఇరిగేషన ఏఈ చేతన్ కాంటాక్టు పనికి సంబంధించిన డిపాజిట్ మొత్తం రూ.79వేలు విడుదల చేసేందుకు కాంట్రాక్టర్ చంద్రశేఖర్ రెడ్డిని రూ.5వేలు డిమాండ్ చేసినట్టు సమాచారం.లంచంగా రూ.5వేలు తీసుకుంటుండగా ఏసిబి అధికారులు ఏఈని వల వేసి పట్టుకుని కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News