Saturday, July 6, 2024

నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో కొత్త మంత్రుల ప్రకటనతో పాటు శాఖల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక, కే కేశవరావు ఇరోజు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఖర్గే సమక్షంలో ఆయన హస్తం కండువా కప్పుకోనున్నారు. అలాగే, తన ఎంపీ పదవికి కూడా కేశవరావు రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News