Friday, May 16, 2025

కర్ణాటక రైతులపై కాంగ్రెస్ నేతల దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇందిరా పార్కు లో ధర్నా చేస్తున్న కర్ణాటక రైతులపై కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. మీరు ఇక్కడ ఎలా ధర్నా చేస్తారు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు భూతులు తిట్టారు. ఇక్కడ ధర్నా చేయడానికి మీరు ఎవరు అంటూ మహిళ రైతులపై చిందులు వేశారు. ధర్నా చేస్తే మీ సంగతి చెప్తాం అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నానా యాగీ చేశారు. కర్ణాటక రైతులను ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు భయబ్రాంతులకు గురిచేశారు.

Video Player

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News