Friday, April 11, 2025

రేవంత్‌ రెడ్డికి స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. అయితే, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో సిఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో ప్రభుత్వ ఫ్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకముందే 45 వేల కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని పలువురు నాయకులు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News