Friday, April 25, 2025

ఎఫ్ఎస్ఎస్ఐ నివేదిక అందాకే కేంద్రం చర్యలు

- Advertisement -
- Advertisement -

తిరుపతి లడ్డూపై కొనసాగుతున్న వివాదాల మధ్య, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) నివేదిక అందిన తర్వాతే మార్కెట్‌లో నెయ్యి నాణ్యతను పర్యవేక్షించడానికి తమ శాఖ అదనపు చర్యలను పరిశీలిస్తుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే సోమవారం తెలిపారు.

ఇదిలావుండగా తిరుపతి లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కనుగొనడంతో శుద్ధి చేసే క్రమంలో భాగంగా సోమవారం శ్రీవేంకటేశ్వర ఆలయంలో ‘శాంతి హోమం’ ప్రారంభమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News