Sunday, April 27, 2025

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం కొరకు భక్తులకు 20 గంటల సమయం పడుతోంది. ఆదివారం రోజు స్వామి వారిని 78,639 మంది భక్తులు దర్శించుకోగా, 25,131 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీకి రూ.4.16 కోట్ల ఆదాయం వచ్చిన్నట్లు టిటిడి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News