Friday, September 20, 2024

అంబులెన్స్ నుంచి ఎగిరిన పడిన కోవిడ్ రోగి డెడ్ బాడీ

- Advertisement -
- Advertisement -

Corona dead body fell from Madhya pradesh

భోపాల్: కోవిడ్ రోగి డెడ్ బాడీ అంబులెన్స్ నుంచి ఎగిరి రోడ్డుపై పడిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిషా జిల్లా ఆస్పత్రిలో కరోనా వైరస్ సోకడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. డెడ్‌బాడీని బంధువులకు అప్పగించకుండా అంబులెన్స్ శ్మశాన వాటికకు తరలిస్తున్నారు. ఆస్పత్రి గేటు నుంచి అంబులెన్స్ బయటకు రాగానే మూలమలుపులో అంబులెన్స్ నుంచి రోడ్డుపై పడింది. దీంతో డ్రైవర్ వెంటనే అంబులెన్స్ ఆపాడు. దీంతో డ్రైవర్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. రోగి మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు అంత్యక్రియలకు తీసుకెళ్తున్నారని మృతుడి బంధువులు ఆందోళన చేస్తున్నారు మధ్యప్రదేశ్‌లో గత 24 గంటల్లో 12,384 మంది కరోనా వైరస్ సోకగా 75 మంది మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News