Sunday, February 23, 2025

ఓట్ల కోసమే యాత్రలు: సిపిఎం నేత

- Advertisement -
- Advertisement -

అమరావతి: పార్టీలు ప్రజలకు ఉపయోగపడే విషయాలను వదిలేశాయని సిపిఎం శ్రీనివాసరావు మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసిపి నేత మధ్య మాటాల యుద్ధం జరుగుతుండడంతో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు రాజకీయాల్లో చెప్పుల దండకాలు జరుగుతున్నాయని, అందరూ పాదయాత్ర చేస్తారని, జనసేన వారాహి తిరుగుతోందన్నారు. ఓట్ల కోసమే పాదయాత్రలు జరుగుతున్నాయని శ్రీనివాసరావు మండిపడ్డారు.

Also Read: అభినవ అశోకుడి సంకల్పం…. పచ్చని ఛత్రం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News