Tuesday, April 8, 2025

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం స్వామివారి సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూడకుండా నేరుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 4 గంటల సమయం పడుతుంది. ఇక, ఆదివారం శ్రీవారిని 72,960 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,126 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News