Saturday, April 26, 2025

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోందని టిటిడి అధికారులు తెలిపారు. 58,236 మంది భక్తులు శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. 25,446 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News