Thursday, May 15, 2025

బైక్ ను ఢీకొట్టిన డిసిఎం

- Advertisement -
- Advertisement -

 

జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతం గంగాపూర్ ప్రధాన రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను డిసిఎం ఢీ కొట్టడంతో ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బైక్ ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News