Monday, March 31, 2025

వరద నీటికి గల్లంతైన మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలంలోని సున్నం బట్టి గోదావరి నది పరివాహక ప్రాంతంలో శుక్రవారం వరద నీటికి గల్లంతైన మృతదేహం శనివారం లభ్యమయింది. వెంకటాపురం మండలంలో ఆలుబాక గ్రామానికి చెందిన బనారి రాజు (45) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిపోయి గల్లంతయ్యాడు. వరద ఉధృతికి రాజు మృతదేహం దుమ్ముగూడెం మండలం గోదావరి నది వరదలో లభ్యమయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News