Sunday, February 23, 2025

పక్కింట్లో బాలికపై అత్యాచారం, హత్య… మృతదేహం పక్కన…

- Advertisement -
- Advertisement -

 

లక్నో: మద్యం మత్తులో ఓ వ్యక్తి బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బులందశ్వర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కోట్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలిక ఆడుకుంటు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చాలాసేపు వెతికారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. వెంటనే పక్కన ఉండే ఇంట్లోకి వెళ్లి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. బాలిక మృతదేహం పక్కన మద్యం మత్తులో 26 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: శ్వాససమస్యలపై అశ్రధ్ధ వద్దు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News