Tuesday, September 17, 2024

క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రోజురోజుకు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ మెల్లమెల్లగా వ్యాపిస్తుండడంతో ఢిల్లీలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేస్తూ ఢిల్లీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు చేరుకుంది. ఇక, దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు మొత్తం 203 నమోదయ్యాయి.

Delhi Govt banned Christmas and New Year Celebration

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News