Saturday, April 26, 2025

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం….

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయంపడుతోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 66,336 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.24 కోట్లుగా ఉంది. శ్రీవారికి 25,857 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

Also Read: రక్తంతో తడిసిన వస్త్రాలతో సాయం కోసం మైనర్ బాలిక వేడుకోలు(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News