Sunday, September 8, 2024

లడఖ్‌లో నిమిషాల వ్యవధిలో భూకంపాలు

- Advertisement -
- Advertisement -

Earthquake tremors felt in Kashmir and Ladakh

 

లేహ్ : లడఖ్‌లో రాత్రి 7.01 గంటలకోసారి, 7.09 గంటలకు మరోసారి కొన్ని నిముషాల వ్యవధి లోనే భూమి కంపించడంతో జనం పరుగులు తీశారు. రాత్రి 7.01 గంటల ప్రాంతంలో మొదటి భూకంపం శ్రీనగర్‌కు 183 కిమీ దూరంలో భూమికి 137 కిమీ లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. రాత్రి 7.09 గంటల ప్రాంతంలో రాజోలికి 214 కిమీ దూరంలో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం జరిగినట్టు వివరాలు లేవు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News