Thursday, September 19, 2024

మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో ఇడి సోదాలు… రూ.300 కోట్ల నిధులు గోల్ మాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో ఈడి సోదాలు చేపట్టింది. 300 కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్  పై ఇడి కేసు నమోదు చేసింది. అనర్హులకి రుణాలు ఇచ్చారన్న ఆరోపణలపై ఇడి తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కేసు ఆధారంగా ఇడి విచారణ చేపడుతోంది.  హైదరాబాద్ లోని ఆరు ప్రాంతాల్లో ఇడి సోదాలు నిర్వహిస్తోంది.  మహేష్ బ్యాంకు చైర్మన్ రమేష్ కుమార్, ఎండి పురుషోత్తం దాస్ తో పాటు సిఇఒ డైరెక్టర్ల ఇండ్లలో సోదాలు చేపట్టింది. సోలిపురం వెంకట్ రెడ్డితో పాటు మరో ఇద్దరు పిల్లల సోదరుల ఇండ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. రుణాల పేరుతో హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్టుగా ఇడి గుర్తించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News