Sunday, February 23, 2025

మళ్లీ ఈవిఎం సమస్యను లేవనెత్తిన ఎలాన్ మస్క్

- Advertisement -
- Advertisement -

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. దీనికి ముందు టెస్లా ,  స్పేస్‌ఎక్స్ సిఈవో  అయిన ఎలాన్ మస్క్ మంగళవారం మళ్లీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవిఎం) సమస్యను లేవనెత్తారు, పేపర్ బ్యాలెట్‌లు, వ్యక్తిగతంగా ఓటింగ్ మెకానిజమ్‌లను సమర్థించారు.

‘ఎక్స్’ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఒక పోస్ట్ లో, టెక్ బిలియనీర్, “ఈవిఎంలు,   మెయిల్ చేసినవి ఏవైనా చాలా ప్రమాదకరంఅని అన్నారు.

“పేపర్ బ్యాలెట్‌లను,  వ్యక్తిగతంగా ఓటు వేయడాన్ని మాత్రమే  మనము తప్పనిసరి చేయాలి” అని ఎక్స్ యజమాని ఈవిఎంల గురించి కొన్ని అమెరికా ఆధారిత వార్తలను ప్రదర్శిస్తూ తెలిపారు. అయినా చాలా మంది ఎక్స్ వినియోగదారులు అతడి సిద్ధాంతానికి మద్దతు ఇవ్వలేదు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News