Sunday, February 23, 2025

ప్రియురాలిని కత్తితో నరికి… ప్రియుడు గొంతుకోసుకొని

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా సత్రంపాడులో గురువారం మధ్యాహ్నం ప్రియురాలిపై ప్రియుడు కత్తితో నరికి చంపాడు. అనంతరం ప్రియుడు గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న ప్రియుడ్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News