Sunday, September 8, 2024

ఎపిలో మిత్రుడి తండ్రి నిర్యాణానికి ఎర్రబెల్లి శ్రద్ధాంజలి

- Advertisement -
- Advertisement -

Errabelli condolence on friend father dead

అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా కొలీఫర్ మండలం మున్నంగి గ్రామంలో తన మిత్రుడు బొంతు శ్రీనివాస్ రెడ్డి తండ్రి బాపిరెడ్డి ఇటీవల మృతిచెందారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్నంగి గ్రామానికి వెళ్లి బాపిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాపిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News