Tuesday, July 2, 2024

ఆదిలాబాద్ మాజీ ఎంపి రమేష్ రాథోడ్ మృతిపై సిఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ మాజీ ఎంపి రమేష్ రాథోడ్ మృతి పట్ల తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన సిఎం ‘ఆదిలాబాద్ మాజీ ఎంపి, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రమేష్ రాథోడ్ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ఆయన తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి అని రేవంత్ ట్వీట్ చేశారు. కాగా, 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రమేష్ రాథోడ్ 2021లో ఈటల రాజేందర్ తో కలిసి బిజెపిలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News