Saturday, February 22, 2025

20 వరకు టెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 20 వరకు గడువు పెంచుతూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులకు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు 11 నుంచి 20 వరకు అవకాశం కల్పించింది. టెట్ దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనున్నది. బుధవారం నాటికి టెట్‌కు 2,33,243 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, పేపర్-1కు 1,47,618, పేపర్-2కు 85,625 చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు టెట్ కన్వీనర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News