Tuesday, April 29, 2025

తక్కువ ధరకు బంగారం పేరుతో మోసం….

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: తక్కువ ధరకు బంగారం పేరుతో మూడు లక్షల రూపాయలకు టోకరా పెట్టిన సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. సదాశివనగర్‌లో వ్యాపారి ఆనంద్‌ను దుండగులు మోసగించారు. నకిలీ బంగారం అని తేలడంతో వ్యాపారి మోసపోయినట్లుగా గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: అన్ని విషయాలు రాహుల్ కు చెబుతా: జగ్గారెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News