Saturday, February 22, 2025

వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ తీర ప్రాంతంలో సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి బోటులో మంటలు వ్యాపించాయి. దీంతో కోస్ట్ గార్డ్ రెస్య్కూ సిబ్బంది ఆపరేషన్ చేపట్టారు. 11 మంది మత్స్యకారులను కోస్ట్ గార్డు సిబ్బంది కాపాడారు. కోస్ట్ గార్డ్ ఆరేషన్‌తో 11 మంది మత్స్యకారులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు.

Also Read: యాదాద్రి భువనగిరిలో అత్యధికంగా 90.03 శాతం పోలింగ్ నమోదు: వికాస్ రాజ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News