Saturday, September 21, 2024

అర‌బిందో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Fire breaks out at Aurobindo Pharma Company

మ‌హ‌బూబ్ న‌గ‌ర్: జిల్లాలోని జ‌డ్చ‌ర్ల మండ‌లంలో అగ్నప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం మండలంలోని పొలేప‌ల్లి ఫార్మా సెజ్‌లో ఉన్న అర‌బిందో ఫార్మా కంపెనీ బాయిల‌ర్‌లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో హుటాహుటినా సంఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని సహాయక చర్యలు  చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ న‌ష్టం జరగలేదు.

Fire breaks out at Aurobindo Pharma Company

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News