Sunday, February 23, 2025

రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ మాదాపూర్ మెట్రో స్టేషన్ వద్ద శనివారం ఉదయం కారు అగ్నిప్రమాదానికి గురైంది. ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజన్ భాగం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. కారులో ఉన్న వ్యక్తులు గమనించిన  ఒక్కసారిగా బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ మధ్యకాలంలో రన్నింగ్ కార్లు వరసగా ప్రమాదానికి గురవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News