Monday, October 7, 2024

నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి

- Advertisement -
- Advertisement -

బీహార్ లోని రోహ్‌టాస్ జిల్లా తుంబ గ్రామంలో ఆదివారం సోనె నదిలో స్నానానికి వెళ్లిన ఏడుగురు చిన్నారులు నీట మునిగిపోయారు. వీరిలో ఐదుగురు చనిపోగా, మిగతా వారు గల్లంతయ్యారు. ఈ పిల్లలంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా 8 నుంచి 12 ఏళ్లలోపు వారే. గల్లంతైన వారి కోసం గత ఈతగాళ్లు నదిలో గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News