Wednesday, October 16, 2024

జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదాకే మా ప్రాధాన్యత: ఒమర్ అబ్దుల్లా

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదాను రాబట్టుకోవడానికే తమ ప్రాధాన్యత అని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు , కాబోయే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఒమర్ అబ్దుల్లానే కాబోయే సిఎం అని ఆయన  తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు. ఒమర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ప్రభుత్వం మారితే తప్ప ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరగదన్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. సర్వేలన్నీ అనుకూలంగా వెలువడ్డాక కూడా హర్యానాలో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో సమీక్షించుకోవాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News