Sunday, February 23, 2025

మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి కన్నుమూశారు. సోమవారం ఉదయం హైదరాబాదులోని తన నివాసంలో సీతాదేవి గుండెపోటుతో మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాస ఎన్టీఆర్ హాయంలో విద్యాశాఖ మంత్రిగా, చంద్రబాబు హాయంలో టిటిడి మెంబర్ గా పనిచేశారు. అంత్యక్రియల కోసం కృష్ణా జిల్లాలోని తమ స్వగృహానికి సీతాదేవి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు తరలిస్తున్నారు. ఈరోజు సాయంతరం లేదా రేపు ఉదయం ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News