Tuesday, September 17, 2024

ఓజిలి మండలంలో విషాదం

- Advertisement -
- Advertisement -

Four fell into a pond in Nellore and died

అమరావతి: నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలం రాజుపాలెంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి చెరువులో మునిగిపోయారు. చిన్నారులను కాపాడే క్రమంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతులను హేమంత్(6), చరణ్ తేజ(8), జాహ్నవి(12),ఖలీల్ (45)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Four fell into a pond in Nellore and died

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News