Friday, October 18, 2024

నగరంలో నలుగురు ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

four inspectors transfered in hyderabad

 

హైదరాబాద్: నగరంలో నలుగురు ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న రాయలపేట తిరుపతి యాదవ్‌ను ఫలక్‌నూమ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్‌గా, ఎసిపిగా పదోన్నతి పొందిన వరాల నర్సింహ రెడ్డిని సిపి ఆఫీస్‌కు అటాచ్డ్ చేశారు. వెయింటింగ్‌లో ఉన్న నారవోయిన నవీన్ బాపు ఎఐ మోఘల్‌పురా పిఎస్‌కు, రాపోలు శ్రీనివాస్ రెడ్డిని మెయిన్ పిసిఆర్ నుంచి ట్రాఫిక్ ఇంజనీరింగ్‌కు అటాచ్డ్ చేశారు. ఉత్తర్వులు వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News