Sunday, February 23, 2025

జగద్గిరిగుట్టలో బాలికపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ జగద్గిరిగుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కామ పిశాచి అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దసరా పండుగ రోజు బాధితురాలు తల్లి దగ్గరికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై సిద్ధు పలుమార్లు అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. సిద్దు వేధింపులు తాళలేక బాధితురాలు తల్లికి విషయం చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు సిద్ధుపై పోక్సో కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News