Sunday, February 23, 2025

తెలుగు రాష్ర్టాల్లో పెరిగిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి ధర 53,100కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.53.100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57.930 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర 75000 గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News