Sunday, February 23, 2025

అమిత్ షాను కలిసిన గవర్నర్ సిపి రాధాకృష్ణన్

- Advertisement -
- Advertisement -

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఢిల్లీలో తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో చర్చించినట్టు గవర్నర్ రాధాకృష్ణన్ వెల్లడించారు. అభివృద్ధి, పాలనాపరమైన అంశాలతో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. జార్ఖండ్, పుదుచ్చేరి విషయాలను కూడా చర్చించారు. దేశవ్యాప్తంగా గవర్నర్ల మార్పు, కొత్త వారి నియామకం జరగనుందన్న ప్రచారం నేపథ్యంలో అమిత్ షాను రాధాకృష్ణన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News