Friday, October 25, 2024

సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న గవర్నర్

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం భద్రాద్రి: భద్రాచలం సీతారామచంద్రస్వామి వారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో గవర్నర్‌కు వేదాశీర్వచనం అందించారు. గవర్నర్‌కు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అధికారులు అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News