Tuesday, April 29, 2025

ట్రాన్స్ కోకు సబ్సిడీ నిధులు మంజూరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ నిధులను  ట్రాన్స్ కోకు మంజూరు చేసింది. రూ. 4791 కోట్ల సబ్సిడీ నిధులను తాజాగా విడుదల చేసింది. 2024 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు సబ్సిడీ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News