Tuesday, March 11, 2025

జర్నలిస్ట్ కృష్ణారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన దత్తాత్రేయ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు కుటుంబ సభ్యులను హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపన్ పల్లి జర్నలిస్ట్ కాలనిలో వారి నివాసంలో కృష్ణారావు చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. ఆయన మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read: మేక తెచ్చిన తంటా…. మర్మాంగాన్ని కొరికిన పక్కింటి వ్యక్తి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News