Thursday, April 3, 2025

హయత్‌నగర్‌లో యువకుడి మృతదేహం లభ్యం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హయత్‌నగర్ శివారులో యువకుడి మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని దుండగులు రాజేష్‌ను నిర్మానుష్య ప్రాంతంలో హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు హయత్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి రాజేష్ గుర్తించారు. రాజేష్ ఒంటిపై తీవ్రగాయాలు ఉండడంతో మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది.

Also Read: తెలంగాణ ఆచరణ.. దేశం అనుసరణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News