Wednesday, February 5, 2025

తమిళనాడులో భారీ వర్షాలు.. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాంజావూర్, తిరునారూర్, తిరుకొటై జిల్లాల్లో కుండపోత వాన పడటంతో రహదార్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉదృతంగా ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తేని జిల్లాలో జలపాతాలు ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి.

వచ్చే 48గంటల నుంచి తమిళనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. దీంతో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.చెన్నై సహా మరో ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News