Saturday, February 22, 2025

హన్మకొండలో ఉద్రిక్తత…. బిజెపి, బిఆర్ఎస్ కార్యకర్తల దాడులు… పలువురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

వరంగల్: హన్మకొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంఎల్‌ఎ వినయ్ కుమార్ భాస్కర్ ఇంటి ముట్టడికి బిజెపి యత్నిస్తుంది. బిజెపి కార్యకర్తలను బిఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బిఆర్‌ఎస్, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడ పరస్పరం ఇరు పార్టీల కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. బిఆర్‌ఎస్, బిజెపి కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Also Read: సిద్దిపేటలో మహిళ దారుణ హత్య.. గొంతు కోసి, శరీరం నుంచి కాళ్లు వేరుచేసి..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News