Sunday, February 23, 2025

కుప్పంలో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

అమరావతి: కుప్పంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు టిడిపి శ్రేణులు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో టిడికి కార్యకర్తలతో వాగ్వాదం జరిగింది. చంద్రబాబు హైదరాబాద్ హెలికాప్టర్‌లో బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన కుప్పం వెళ్లనున్నారు. ఎపి, కర్నాటక సరిహద్దులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్‌ఐ చొక్కాను టిడిపి కార్యకర్తలు చింపేశారు. గడ్డూరు క్రాస్ రోడ్డ దగ్గర టిడిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News